సావిత్రిబాయి పూలే కు ఘన నివాళి

467பார்த்தது
సావిత్రిబాయి పూలే కు ఘన నివాళి
లోకేశ్వరం మండలంలోని ప్రాథమికోన్నత పాఠశాలల్లో శుక్రవారం ప్రముఖ సంఘ,సంస్కర్త భారత దేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే కి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు చంద్ర శేఖర్ మాట్లాడుతూ,సావిత్రిబాయి పూలే బాలికల కోసం ప్రత్యేక పాఠశాలను ఏర్పాటు చేసి వారి విద్యాభివృద్ధికి కృషి చేశారని,సమాజంలో ఉన్న అనేక మూఢనమ్మకాలు నిర్మూలించడానికి ఎంతో కృషి చేశారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బరుకుంట నవీన్,సుదర్శన్,వెంకటరమణ ,అరుణ్ నాయక్ మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி