అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలి

51பார்த்தது
అంగన్వాడీల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ముథోల్ నియోజకవర్గ అంగన్వాడీ టీచర్లు సోమవారం ఎమ్మెల్యే రామారావు పటేల్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. అంగన్వాడీ ఉద్యోగులను పర్మినెంట్ చేసి కనీస వేతనం రూ. 26, 000 ఇవ్వాలని పిఎఫ్, ఇఎస్ఐ, ఉద్యోగ భద్రత సౌకర్యాలు కల్పించాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ టీచర్లకు రూ. 2 లక్షలు, హెల్పర్లకు రూ. 1 లక్షకు పెంచి ఇవ్వాలని కోరారు.

தொடர்புடைய செய்தி