సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు: ఎమ్మెల్యే

62பார்த்தது
భైంసా పట్టణంలో ప్రశాంతంగా గణేష్ నిమజ్జనోత్సవం జరిగిందని, నిమజ్జన, శోభాయాత్రకు సహకరించిన ప్రతి ఒక్కరికి ముదోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే రామారావు పటేల్ సోమవారం ప్రకటనలో ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. హిందూ ఉత్సవ సమితి సభ్యులు, జిల్లా ఎస్పీ, ఏఎస్పి, పోలీస్ అధికారులు, గణేష్ మండపాల నిర్వాహకులు నిమర్జనోత్సవం లో అందించిన సేవలను వారు కొనియాడారు. భక్తి ప్రవర్తనతో శాంతియుతంగా కార్యక్రమం జరుపుకోవడం శుభ పరిమాణం అని తెలిపారు.

தொடர்புடைய செய்தி