ప్రధాని మోడీ జన్మదినం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు

57பார்த்தது
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో బిజెపి, బిజెవైఎం మండల నాయకులు మంగళవారం ప్రత్యేక పూజలుచేశారు. ప్రధానమంత్రి జన్మదినాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో సరస్వతి అమ్మవారి ఆలయంలో నరేంద్ర మోడీ పేరు మీద ఆలయ అర్చకులు, వేద పండితుల చేతుల మీదుగా గోత్రనామాలతో పాటు అర్చన విశేషాలు పూజలు చేశారు. మోడీ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలతో ఉండాలని మెక్కుకున్నట్లు తెలిపారు. మండల నాయకులు తదితరులు ఉన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி