ఉమ్మడి జిల్లాలో తగ్గిన సీట్లు

76பார்த்தது
బాసర ఆర్జీయూకేటీ ఉమ్మడి జిల్లా నుంచి 131 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. గత సంవత్సరం 149 మంది విద్యార్థులు ఎంపిక కాగా గతంతో పోల్చుకుంటే ఉమ్మడి జిల్లాలో 18 సీట్లు తగ్గాయి. నిర్మల్ 72, మంచిర్యాల 28, ఆదిలాబాద్ 27, కుమురంభీం నలుగురు విద్యా ర్థులు ఎంపికయ్యారు. నిర్మల్ విద్యార్థులను జిల్లా పాలనాధికారి అభిలాష అభినవ్, జిల్లా విద్యాధికారి రవీందర్ అభినందించారు.

தொடர்புடைய செய்தி