సైబర్ నేరాల పట్ల ప్రజల అవగాహన కలిగి ఉండాలి: ఎస్ఐ

50பார்த்தது
సైబర్ నేరాల పట్ల ప్రజల అవగాహన కలిగి ఉండాలి: ఎస్ఐ
సైబర్ నేరాల పట్ల ప్రజలు, విద్యార్థులు, యువత పూర్తిగా అవగాహన కలిగి ఉండి, తగు జాగ్రత్తలు తీసుకోవాలని బాసర ట్రిపుల్ ఐటీ ఎస్ఐ పుష్పవతి అన్నారు. గురువారం ముధోల్ మండల కేంద్రంలోని ఓ పాఠశాలలో సైబర్ క్రైమ్ పై అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రజలు తమ వ్యక్తిగత, బ్యాంకింగ్ వివరాలు అపరిచితులతో పంచుకోవద్దని సూచించారు. ఫోన్లలో ఓటీపీ, మెసేజ్లకు స్పందించకూడదని తెలిపారు.

தொடர்புடைய செய்தி