లక్ష 26 వేలు పలికిన పాలజ్ కర్ర వినాయకుని లడ్డు

78பார்த்தது
లక్ష 26 వేలు పలికిన పాలజ్ కర్ర వినాయకుని లడ్డు
కుబీర్ మండల సరిహద్దులోని పాలజ్ గ్రామంలో 11 రోజులు పూజలు అందుకున్న కర్ర వినాయకుని సన్నిధిలోని లడ్డూను సోమవారం వేలంపాట నిర్వహించారు. ఈ వేలం పాటలో కుంటాల మండలం ఓలా గ్రామానికి చెందిన డాక్టర్ నాళం శశికాంత్ లక్ష 26 వేల రూపాయలకు లడ్డును దక్కించుకున్నారు. ఆలయ కమిటీ సభ్యులు వారిని శాలువాతో సత్కరించి, లడ్డు ప్రసాదాన్ని అందజేశారు. ఇందులో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி