అబ్దుల్లాపూర్ లో కొలువు దీరిన నవదుర్గమ్మ

58பார்த்தது
అబ్దుల్లాపూర్ లో కొలువు దీరిన నవదుర్గమ్మ
లోకేశ్వరం మండలంలోని అబ్దుల్లాపూర్ గ్రామంలో గురువారం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నవ దుర్గమ్మను ప్రతిష్టించారు. మహిళలు మంగళహరతులతో ప్రధాన వీధుల గుండా శోభయాత్ర నిర్వహించి ప్రాణ ప్రతిష్ట గావించారు. గ్రామంలోని కొందరు యువకులు దుర్గామాత మాల ధారణ చేశారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం ఒక్కొక్క అలంకరణతో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు గ్రామస్తులు తెలిపారు.

தொடர்புடைய செய்தி