మోక్ష కర్ర గణపతిని దర్శించుకున్న ఎమ్మెల్యే

76பார்த்தது
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం అబ్దుల్లాపూర్ గ్రామంలో ప్రతిష్టించిన మోక్ష కర్ర గణపతిని సోమవారం రాత్రి ముధోల్ నియోజకవర్గ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ దర్శించుకొని ఈసందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కమిటీ సభ్యులు ఆయనను శాలువతో సన్మానించి స్వామివారి చిత్రపటం, తీర్థప్రదలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி