నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

51பார்த்தது
బాసర పుణ్యక్షేత్రంలో గురువారం శ్రీ శారదీయ నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు శైలపుత్రీ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. మొదటిరోజు శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ, ఆంధ్ర, మహారాష్ట్రల నుంచి భక్తులు తరలి రావడంతో ఆలయ ప్రాంగణం సందడిగా మారింది.

தொடர்புடைய செய்தி