బుధవారం ఉదయం హైదరాబాదులోని రాష్ట్ర ఆర్థిక మరియు వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ని ఆయన నివాసంలో ముదొల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి కలిసి నియోజకవర్గం అభివృద్ధి పనులపై చర్చించారు. అదేవిధంగా వైద్య సంబంధిత విషయాలపై బైంసా మరియు ముదోల్ ఆసుపత్రిలా సమస్యలపై చర్చించి, నిధుల మంజూరు చేయాలని మంత్రి ని కోరారు.