మెనూ ప్రకారం భోజనాలు అందించాలి

74பார்த்தது
మెనూ ప్రకారం భోజనాలు అందించాలి
మెనూ ప్రకారం ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు భోజనాలు అందించాలని ఏఐపీఎస్యు జిల్లా కన్వీనర్ ఆనంద్ కుమార్ అన్నారు. బుధవారం కుంటాల మండల కేంద్రంలోని ప్రభుత్వ బాలికల హాస్టల్లో సంఘ నాయకులు సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడుతూ, పలు సమస్యలను తెలుసుకున్నారు. విద్యార్థులకు మంచి భోజనం అందజేయాలని ఈ సందర్భంగా వారు కోరారు.

தொடர்புடைய செய்தி