కుంటాల: కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

81பார்த்தது
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించే ఉద్దేశంతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని వాటిని సద్వినియోగం చేసుకోవాలని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ అన్నారు. శుక్రవారం కుంటాల మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో కొనుగోళ్లను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. క్వింటాల్ కు రూ. 4892 మద్దతు ధర ఉందని 12 శాతం తేమతో తమ పంటను తీసుకువచ్చి అమ్మాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி