సిఐ సాయినాథ్‌కి ఆత్మీయ సన్మానం

61பார்த்தது
సిఐ సాయినాథ్‌కి ఆత్మీయ సన్మానం
భైంసా మండలంలోని ఈలేగాం గ్రామానికి దిమేరి సాయినాథ్ పేదరికంలో పుట్టి కష్టపడి చదివి మొదటగా కానిస్టేబుల్ గా ఉద్యోగం సంపాదించి తరువాత మరింత కష్టపడి ఇన్స్పెక్టర్ గా ప్రమోషన్ పొంది జైనాద్ లో సిఐగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ స్థాయికి వచ్చిన సందర్భంగా సాయినాథ్ కి కవి రచయిత మోటివేషన్ స్పీకర్ రెడ్ల బాలాజీ ఘనంగా ఆత్మీయ సన్మానం చేశారు.

தொடர்புடைய செய்தி