గ్రావెల్ రోడ్డు పనులు ప్రారంభం

79பார்த்தது
గ్రావెల్ రోడ్డు పనులు ప్రారంభం
కుబీర్ మండలంలోని రంగశివుని గ్రామంలో సోమవారం రోడ్డు గ్రావెల్ పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. కొన్ని రోజుల క్రితం గ్రామస్తులు మాజీ ఎమ్మెల్యే విటల్ రెడ్డికి రోడ్డు సమస్యలను విన్నవించగా ప్రభుత్వం తరఫున ఇంటర్నల్ గ్రావెల్ పనులు మంజూరు చేయించారు. రోడ్డు పనులు ముమ్మరంగా సాగుతుండడంతో సోమవారం గ్రామస్తులు మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి, ఇన్చార్జి మంత్రి సీతక్క కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

தொடர்புடைய செய்தி