హాథ్ గాం పాఠశాలలో ఘనంగా వివేకానంద జయంతి వేడుకలు

165பார்த்தது
హాథ్ గాం పాఠశాలలో ఘనంగా వివేకానంద జయంతి వేడుకలు
లోకేశ్వరం మండలంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాల హాథ్ గాంలో స్వామి వివేకనంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు, ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు ఏం చంద్రశేఖర్ మాట్లాడుతూ. వివేకనంద నేటి యువతకు ఎంతో స్ఫూర్తిదాయకమని వివేకానందుడి అడుగుజాడలలో నడిచి మన దేశానికి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామంలోనీ యువకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி