పాఠశాలకు అల్మారా బహుకరణ

272பார்த்தது
పాఠశాలకు అల్మారా బహుకరణ
లోకేశ్వరం మండలంలోని సేవాలాల్ తండా ప్రాథమిక పాఠశాలకు అల్మారాను గ్రామానికి చెందిన రాథోడ్ సాయినాథ్ ఉచితంగా అందించాడు. ఈ సందర్భంగా అతనికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రవీణ్ కుమార్ మరియు గ్రామస్తులు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి చైర్మన్ రాథోడ్ అరవింద్, మూడ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி