గంగమ్మ ఒడికి చేరుతున్న వినాయకులు

61பார்த்தது
కుబీర్ మండల కేంద్రంతో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో వినాయక నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. 11 రోజులు విశిష్ఠ పూజలు అందుకున్న వినాయకునికి మంగళవారం శోభాయాత్ర నిర్వహించారు. బాజా బజంత్రీలు, డీజే పాటల మధ్య భక్తి శ్రద్ధలతో ప్రధాన వీధుల గుండా శోభాయాత్ర నిర్వహిస్తూ స్థానిక చెరువుల్లో నిమజ్జనం చేస్తున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி