గణేష్ నిమజ్జన శోభయాత్ర భారీ బందోబస్తు: ఏఎస్పీ

72பார்த்தது
భైంసా పట్టణంలో శనివారం జరిగే గణేష్ నిమజ్జన శోభయాత్రను శాంతియుతంగా జరుపుకోవాలని భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ సూచించారు. శనివారం ఆయన మాట్లాడుతూ నిమజ్జనోత్సవం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 650 మందితో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు పోలీసు వారికి సహకరించాలని, నిమజ్జన కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించాలని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி