గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి: ఏఎస్పీ

74பார்த்தது
గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని ఏఎస్పీ అవినాష్ కుమార్ అన్నారు. బుధవారం భైంసా గ్రామీణ పోలీస్ స్టేషన్లో మండలంలోని గణేష్ మండప నిర్వహకులతో శాంతి సమావేశం నిర్వహించారు. నవరాత్రుల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతియుతంగా జరుపుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీఐ నైలు, ఎస్ఐ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி