పదవ తరగతి విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణి

571பார்த்தது
పదవ తరగతి విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ పంపిణి
నిర్మల్ జిల్లాలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులకు రాష్ట్ర దేవాదాయ అటవి న్యాయశాఖ మంత్రివర్యులు ఆల్లోల్ల ఇంద్రకరణ్ రెడ్డి ఉచిత స్టడీ మెటీరియల్ను బుధవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులు కష్టపడి చదువుకొని రాష్ట్రస్థాయిలో నిర్మల్ జిల్లా పేరును మొదటి స్థానంలో నిలపాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముషరఫ్ అలి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ కోరిపల్లి విజయలక్ష్మి ,జిల్లా విద్యాధికారి రవీందర్ రెడ్డి, నిర్మల్ జిల్లా పిఆర్టియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తోట నరేంద్రబాబు, బివి రమణారావు మరియు వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు ,విద్యార్థులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி