ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి: ఎస్ఐ

70பார்த்தது
ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి: ఎస్ఐ
వినాయక చవితి ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని ఎస్ఐ సందీప్ సూచించారు. సోమవారం తానుర్ మండలం బామ్ని గ్రామంలో విడిసి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుడిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు. గ్రామస్తులంతా కలిసి గ్రామంలో ఒకే వినాయకుని ప్రతిష్టించడం మంచి నిర్ణయమని అన్నారు.

தொடர்புடைய செய்தி