రైతులకు అందుబాటులో ఎరువులు

83பார்த்தது
తానూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో బుధవారం నుంచి ఎరువులు అందుబాటులో ఉంటాయని సీఈఓ భూమయ్య ఓ ప్రకటనలో పేర్కొన్నారు. యూరియా బస్తా రూ. 267, 10. 26. 26. బస్తా ధర రూ. 1, 470, డీఏపీ బస్తా రూ. 1, 350 ఉందని, కావాల్సిన రైతులు తమ ఆధార్ కార్డు జిరాక్స్ తో కార్యాలయానికి వచ్చి ఎరువులు తీసుకెళ్లాలని ఆయన కోరారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி