నూతన పిఆర్టియు టీఎస్ కార్యవర్గం ఎన్నిక

62பார்த்தது
నూతన పిఆర్టియు టీఎస్ కార్యవర్గం ఎన్నిక
బాసరలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం పిఆర్టియు-టీఎస్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నిర్మల్ జిల్లా పిఆర్టియు-టీఎస్ ప్రధాన కార్యదర్శి బీ. వీ. రమణారావు పాల్గొన్నారు. అధ్యక్షులుగా మమ్మాయి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా రమేష్, మహిళా ఉపాధ్యక్షురాలుగా లావణ్య, అసోసియేట్ అధ్యక్షులు గా కౌసర్ అహ్మద్, కార్యదర్శిగా బిల్లోల శ్రీధర్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

தொடர்புடைய செய்தி