పాఠశాలలో ముందస్తు హోలీ సంబరాలు

243பார்த்தது
పాఠశాలలో ముందస్తు హోలీ సంబరాలు
లోకేశ్వరం మండలంలోని హాథ్ గాం ప్రాథమికొన్నత పాఠశాలలో హోలీ సంబరాలు ముందస్తుగా జరుపుకున్నారు, ప్రధానోపాధ్యాయులు ఎం చంద్రశేఖర్ హోలీ ప్రాముఖ్యత గురించి విద్యార్థులకు తెలియజేశారు. అనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులు ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ శుభాకాంక్షలు తెలుపుతున్నారు, ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు బరుకుంట నవీన్, M. లింగన్న వెంకట రమణ సుదర్శన్ , సాయి , బోజన్న పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி