ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ

58பார்த்தது
భైంసా పట్టణ కేంద్రానికి చెందిన 13 మంది లబ్ధిదారులకు మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం మైనారిటీ నాయకులు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. అనారోగ్యంతో బాధపడుతున్నా నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఫరూక్ అహ్మద్, ఎజాజ్ ఖాన్, రసూల్ కురోషి, సాబీర్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி