ప్రాజెక్ట్ నుండి సాగు నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే

56பார்த்தது
భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా సాగు గురువారం ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండడంతో సాగునీటి కోసం నీటిని విడుదల చేసినట్లు ఎమ్మెల్యే చెప్పారు. ఈసారి రబీ సీజన్లో పదివేల ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. ప్రధాన కాలువ మరమ్మత్తులు, ఇతరత్రా వాటికోసం ప్రభుత్వం నుండి నిధులు తెప్పిస్తానన్నారు.

தொடர்புடைய செய்தி