గుంతలు ఏర్పడి అధ్వానంగా మారిన రోడ్డు

50பார்த்தது
కుబీర్ మండలంలోని గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే రోడ్లు ఇటీవల కురిసిన వర్షాలకు గుంతలు ఏర్పడి అధ్వానంగా తయారయ్యాయి. రోడ్డుపై ప్రయాణం చేయాలంటే ప్రయాణికులు నరకయాతన పడుతున్నారు. మండలంలోని కస్ర గ్రామం నుండి మండల కేంద్రానికి వెళ్లే రోడ్డు మరి అధ్వానంగా మారింది. వాహనదారులు రోడ్డుపై వెళ్లాలంటే భయపడుతున్నారు. అధికారులకు గత మూడు సంవత్సరాలుగా విన్నవించినా పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.

தொடர்புடைய செய்தி