అందుబాటులో ఎరువులు, విత్తనాలు

80பார்த்தது
నిర్మల్ జిల్లా తానూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో మంగళవారం నుండి ఎరువులు అందుబాటులో ఉంటాయని సోమవారం సొసైటీ సీఈఓ భూమయ్య ఒక ప్రకటనలో తెలిపారు. గ్రోమర్ 20- 20-0-13 రూ. 1, 120, యూరియా రూ. 270, నానో యూరియా రూ. 220, సోయా విత్తనాలు రూ. 2100 అందుబాటులో ఉన్నాయని, అవసరం ఉన్న రైతులు ఆధార్ కార్డు తీసుకొని కార్యాలయంలో సంప్రదించాలని అయన కోరారు.

தொடர்புடைய செய்தி