స్వాధీనం చేసుకున్న ఇసుక వేలం.. రూ. 5. 90 లక్షల ఆదాయం

82பார்த்தது
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని పాత చెక్పోస్ట్ వద్ద అక్రమంగా నిలువ ఉంచిన ఇసుకను ఇటీవల అధికారులు స్వాధీనం చేసుకున్నారు. స్వాదినం చేసుకున్న ఇసుకను రెవెన్యూ అధికారులు గురువారం వేలం వేశారు. మొత్తం 930 క్యూబిక్ మీటర్ల ఇసుక నిల్వలకు వేలం వేయగా రూ. 5. 90 లక్షల ఆదాయం వచ్చినట్లు నాయబ్ తహసీల్దార్ అశోక్ తెలిపారు.

தொடர்புடைய செய்தி