హాథ్ గాం పాఠశాలలో ఘనంగా వీడ్కోలు సమావేశం

288பார்த்தது
హాథ్ గాం పాఠశాలలో ఘనంగా వీడ్కోలు సమావేశం
లోకేశ్వరం మండలంలోని ప్రాథమికొన్నత పాఠశాల హాథ్ గాం లో ఏడవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు అలరించాయి. విద్యార్థులు కేక్ కట్ చేసి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధానోపద్యాయులు M. చంద్ర శేఖర్ మాట్లాడుతూ విద్యార్థులు చదువులో ఉన్నతంగా ఎదగాలని హై స్కూల్ విద్యలో క్రమశిక్షణతో మేలాగాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయబృందం మరియు ఎస్ఎంసి , విద్యార్థులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி