భూవివాదంలో గాయపడ్డ రైతు చికిత్స పొందుతూ మృతి

67பார்த்தது
లోకేశ్వరం మండలంలోని హవర్గ గ్రామానికి చెందిన పర్స భోజన్నపై విషయంలో భూవివాదంలో అదే గ్రామానికి చెందిన లక్ష్మణ్ జూన్ 24న దాడి చేయడంతో తీవ్రగాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు నిర్మల్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో బుధవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

தொடர்புடைய செய்தி