పశువుల సంచారంతో తప్పని తిప్పలు

81பார்த்தது
పశువుల సంచారంతో తప్పని తిప్పలు
ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండల కేంద్రాలలో ఉన్న ప్రధాన రహదారులపై పశువులు సంచరిస్తుడటం ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందిగా మారింది. ఖానాపూర్ పట్టణం, జన్నారం, కడెం, ఉట్నూర్, ఇంద్రవెల్లి మండల కేంద్రాల్లో ఉన్న ప్రధాన రహదారులపై పశువులు సంచరిస్తున్నాయి. ఆ పశువులు ప్రధాన రహదారిపైనే ఉండడంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు వాపోయారు. పశువులు రోడ్లపై సంచరించకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி