చివరి బస్సును ఎనిమిదింటికి నడపాలి

57பார்த்தது
చివరి బస్సును ఎనిమిదింటికి నడపాలి
మంచిర్యాల నుండి నిర్మల్ మధ్య బస్సుల సంఖ్యను పెంచాలని ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారు. బుధవారం వారు మాట్లాడుతూ నిర్మల్ నుండి మంచిర్యాలకు వెళ్లేందుకు చివరి బస్సు సా. 5. 30 కు ఉందన్నారు. నిర్మల్ నుండి ఖానాపూర్, జన్నారం, దండేపల్లి, మీదుగా మంచిర్యాలకు చాలామంది ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారని, దీంతో బస్సులు సరిపోవడం లేదన్నారు. రాత్రి ఎనిమిది గంటలకు చివరి బస్సును నడపాలని ప్రయాణికులు కోరారు.

தொடர்புடைய செய்தி