ముందుకు సాగని విద్యాభ్యాసం

81பார்த்தது
ముందుకు సాగని విద్యాభ్యాసం
ఖానాపూర్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులకు విద్యాభ్యాసం ముందుకు కొనసాగడం లేదు. ఇటీవల ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు, ప్రమోషన్ల ప్రక్రియ ముగిసింది. దీంతో కొంతమంది ఉపాధ్యాయులు వారికి కేటాయించిన పాఠశాలలో విధుల్లో చేరారు. కొన్నిచోట్ల ఉపాధ్యాయుల పోస్టులు ఖాళీగా ఉండటంతో ఆ పాఠశాలల్లో సమస్య ఏర్పడింది. ఆ పాఠశాలలో విద్యా వాలంటీర్లను నియమించాలని ప్రజలు కోరారు.

தொடர்புடைய செய்தி