కడెం ప్రాజెక్టు సందర్శించిన రాష్ట్ర మంత్రి

73பார்த்தது
గత రెండు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలకు కడెం ప్రాజెక్టు భారీ వరద కొనసాగుతోంది. దీంతో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సోమవారం సాయంత్రం ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సలహాలు సూచనలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రజలు, రైతులు ఎటువంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం అన్ని విధాల రక్షణ చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

தொடர்புடைய செய்தி