కడెం ప్రాజెక్టును సందర్శించిన జిల్లా కలెక్టర్

67பார்த்தது
నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు పరిసర ప్రాంత ప్రజలు, రైతులను అప్రమత్తంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం జిల్లా ఎస్పీ జానకి శర్మలతో కలిసి ప్రాజెక్టును సందర్శించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రాజెక్టు దగ్గర నిరంతరం పోలీసుల నిఘా ఉంచాలన్నారు. ప్రాజెక్టు పరిసరాల్లోకి సందర్శకులను అనుమతించవద్దని సూచించారు.

தொடர்புடைய செய்தி