చదువుతోనే అభివృద్ధి సాధ్యం

78பார்த்தது
చదువుతోనే అభివృద్ధి సాధ్యం
చదువుతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని జన్నారం మండల ఎస్సై రాజ వర్ధన్ సూచించారు. గురువారం రాత్రి జన్నారం మండల కేంద్రంలోని గిరిజన ఆశ్రమ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులకు పలు అంశాలపై ఆయన అవగాహన కల్పించారు. మత్తు పదార్థాలు జీవితాన్ని పాడు చేస్తాయని ఆయన స్పష్టం చేశారు. వాటికి అందరూ దూరంగా ఉండాలన్నారు. చదువుతోనే అభివృద్ధి సాధ్యమని, విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టి అభివృద్ధి పథంలో పయనించాలన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி