కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ

73பார்த்தது
జన్నారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు జన్నారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎంపీ ఎన్నికలలో అభ్యర్థి సుగుణను గెలిపించాలని కోరారు.

தொடர்புடைய செய்தி