నూతన 'నమో భారత్ ర్యాపిడ్ రైల్' విజువల్స్‌ను షేర్ చేసిన ప్రభుత్వం

78பார்த்தது
గుజరాత్‌లోని భుజ్-అహ్మదాబాద్ మధ్య నడిచే నూతన నమో భారత్ ర్యాపిడ్ రైల్ లోని విజువల్స్‌ను రైల్వే మంత్రిత్వ శాఖ షేర్ చేసింది. ఈ రైలులో సిటింగ్, మొబైల్ ఛార్జింగ్ సాకెట్లు, దివ్యాంగులకు అనుకూలమైన సౌకర్యాలు, ఆటోమేటిక్ స్లైడింగ్ డోర్లు, రూట్ మ్యాప్ ఇండికేటర్లు, ఇతర సౌకర్యాలు ఉన్నాయి. 110 కి.మీ గరిష్ఠ వేగంతో ప్రయాణించే ఈ నమో భారత్ ర్యాపిడ్ రైలును నేడు ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభించారు.

தொடர்புடைய செய்தி