నర్వ: ఎడతెరిపి లేని వర్షాలు.. ఆగమవుతున్న రైతన్నలు

56பார்த்தது
నర్వ మండలంలోని శుక్రవారం పలు గ్రామాలలో భారీ వర్షపాతం నమోదు చేసుకుంది. ఈ క్రమంలో నాగిరెడ్డి పల్లెలో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఎడతెరిపి లేని వర్షాలతో రైతన్నలు వేసుకున్న పంటలు పూర్తిగా దెబ్బతింటున్నాయని, పెట్టుబడి పెట్టిన డబ్బులు కూడా రావడం లేదని, ఈ వర్షాలతో పూర్తిగా నష్టపోయామని రైతన్నలు వాపోయారు.

தொடர்புடைய செய்தி