పట్టుదలతో కృషి చేస్తేనే లక్ష్యం సాధించవచ్చు: కలెక్టర్

81பார்த்தது
పట్టుదలతో కృషి చేస్తేనే లక్ష్యం సాధించవచ్చు: కలెక్టర్
పట్టుదలతో కృషి చేస్తేనే లక్ష్యాన్ని సాధించవచ్చని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ నల్గొండ జిల్లా కేంద్రంలోని మహాత్మ జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల గ్రౌండ్, ఆట స్థలాన్ని, హాస్టల్ ను , తరగతి గదులను, కిచెన్, టాయిలెట్స్, స్టోర్ రూమ్ లను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ఆటలాడుతున్న విద్యార్థులతో ముఖాముఖి ముచ్చటించారు.

தொடர்புடைய செய்தி