రూ. 75 వేలు పలికిన కొత్తగూడెం లడ్డూ

55பார்த்தது
రూ. 75 వేలు పలికిన కొత్తగూడెం లడ్డూ
మాడుగులపల్లి మండల పరిధిలోని కొత్తగూడెంలో సోమావారం జరిగిన గణేష్ లడ్డూ వేలం పాటలో ఒక వినాయకుడి మండపం వద్ద రూ. 75 వేలకు కొత్త సావిత్రమ్మ- సైదులు, మరో వినాయకుడు వద్ద 56 వేలకు సోమనబోయిన మంగమ్మ-సైదులు దంపతులు గణేష్ లడ్డూలను సొంతం చేసుకున్నారు. కాగా గత ఏడాది వినాయక లడ్డూ 92 వేలకు పలికింది. ఈ కార్యక్రమంలో గ్రామస్తులందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி