పార్థివ దేహానికి నివాళులర్పించిన పిల్లి రామరాజు

67பார்த்தது
పార్థివ దేహానికి నివాళులర్పించిన పిల్లి రామరాజు
నల్లగొండ మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డ్ అక్కలాయి గూడెంకి చెందిన బొమ్మ లక్ష్మమ్మ అనారోగ్య సమస్యతో మరణించారు. శనివారం రోజు లక్ష్మమ్మ మృతదేహానికి బిజెపి రాష్ట్ర నాయకులు పెళ్లి రామరాజు యాదవ్ పూలమాల వేసి నివాళులర్పించి, వారి కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. వారితో రవి తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி