బాధిత కుటుంబానికి మంత్రి పరామర్శ

68பார்த்தது
బాధిత కుటుంబానికి మంత్రి పరామర్శ
ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ రాష్ట్ర అధ్యక్షుడు చెవుల సంజీవ్ కుమార్ అనారోగ్యంతో మృతిచెందగా శనివారం నల్లగొండలోని బిటిఎస్ లో ఆయన పార్థివ దేహాన్ని రాష్ట్ర రోడ్లు, భవనాలు సినిమటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సందర్శించి పూలమాలు వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు.

தொடர்புடைய செய்தி