జిల్లా స్థాయి శిక్షణ తరగతులు జయప్రదం చేయండి

79பார்த்தது
జిల్లా స్థాయి శిక్షణ తరగతులు జయప్రదం చేయండి
సిఐటియు నలగొండ జిల్లా రాజకీయ శిక్షణ తరగతులు ఆగస్టు 31 సెప్టెంబర్ 1న హలియా పట్టణ కేంద్రంలో నిర్వహిస్తున్నట్లు సిఐటియు జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి తెలిపారు. గురువారం దొడ్డి కొమరయ్య భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ సిఐటియు నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాజకీయ వైజ్ఞానిక తరగతులు ఆగస్టు 31 (శనివారం), సెప్టెంబర్ 1 (ఆదివారం) తేదీలలో హలియా పట్టణ కేంద్రంలో నిర్వహిస్తున్నామని అన్నారు.

தொடர்புடைய செய்தி