నల్గొండ జిల్లా కేంద్రంలోని మహిళా ప్రాంగణంలో గల నర్సింగ్ కళాశాలలో విద్యార్థినిలకు చట్టాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి దీప్తి మాట్లాడుతూ, చట్టాల గురించి కనీస అవగాహన ప్రతి పౌరుడి ప్రాధమిక బాధ్యత అని, మహిళలపై చాలా చట్టాలు ఉన్నాయి అని, పిల్లలపై లైంగిక అఘాయిత్యాలను అరికట్టడానికి లైంగిక నేరాల నుంచి బాలలకు అవగాహన లేదు అన్నారు.