వరద ప్రభావిత ప్రాంతాలను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే

54பார்த்தது
వరద ప్రభావిత ప్రాంతాలను స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే
భారీ వర్షాల నేపథ్యంలో ఎవరూ కూడా బయటకు రావద్దని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నకిరేకల్ పట్టణంలోని వివిధ వార్డుల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆదివారం నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పర్యటించారు. అక్కడ ఉన్న ప్రజలతో కలిసి మాట్లాడారు. వరద నీరు విపరీతంగా వస్తున్న నేపథ్యంలో గండ్లు పడకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

தொடர்புடைய செய்தி