ఇండ్ల స్థలాల కోసం నకిరేకల్ తహసిల్దార్ కార్యాలయం ముట్టడి

577பார்த்தது
నకిరేకల్ మండలం నోముల గ్రామంలో నిలువ నీడలేని నిరుపేదలందరికీ గ్రామకంఠం, ప్రభుత్వ బంజరు, పోరంబోకు భూముల్లో భూమి కొనుగోలు పథకం ద్వారా 500 కుటుంబాలకు ఇండ్ల స్థలాలతోపాటుగా ఇల్లు నిర్మించాలని శుక్రవారం ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి ఆధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி