మే10 న జరిగే సభాస్థలిని పరిశీలించిన ఎమ్మెల్యే వేములవీరేశం

575பார்த்தது
మే10 న జరిగే సభాస్థలిని పరిశీలించిన ఎమ్మెల్యే వేములవీరేశం
నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈనెల (మే )10వ తేదీన నకిరేకల్ పట్టణంలో జరుగనున్న సభ స్థలాన్ని మంగళవారం ఎమ్మెల్యే వేముల వీరేశం పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ సభ ఏర్పాటు చేసినట్లుగా పేర్కొన్నారు. ఈకార్యక్రమానికి ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడి తోపాటు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నట్లుగా తెలిపారు.

தொடர்புடைய செய்தி